YOUTH EMPOWERMENT SERIES PROGRAM - MEDHA SUKTHAM - GOVT CITY COLLEGE. HYDERABAD.
FIRST ONLINE MEETING HELD ON 3-02-2026
మేధా సూక్త పఠనము వలన, జ్ఞానం,తెలివితేటలు,మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రసాదించే శక్తివంతమైన వేద మంత్రం.దీనిని నిత్యం పఠించడం వల్ల మానసిక స్పష్టత, ఏకాగ్రత,సృజనాత్మకత,పెంపొందడమే కాకుండా,విద్యార్థులకు విద్యాభ్యాసంలో, వృత్తి నిపుణులకు, మేధో పరమైన పనులలో గొప్ప విజయం లభిస్తుంది అనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు.
PL CLICK TO LISTEN MEDHA SUKTHAM
మేధా
సూక్త పఠనము వలన, మానసిక ప్రశాంతత,
ఆత్మవిశ్వాసము,జ్ఞానం, తెలివితేటలు, మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రసాదించే శక్తివంతమైన వేద మంత్రం.
దీనిని నిత్యం పఠించడం వల్ల మానసిక స్పష్టత, ఏకాగ్రత,సృజనాత్మకత,పెంపొందడమే కాకుండా,విద్యార్థులకు విద్యాభ్యాసంలో, వృత్తి నిపుణులకు, మేధో పరమైన
పనులలో గొప్ప విజయం లభిస్తుంది అనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు.
సర్వమానవాళికి
చెందినది వేదం. పరమేశ్వరుని యొక్క ఉచ్వాస నిఛ్వాసములే వేదం. ఇంతవరకు ఏ స్వాములు, పీఠాధిపతులు ప్రోత్సహించని విధంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు స్వామి
వారి విద్యార్థులను, సర్వ మానవాళిని ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరు వేదము
ఉచ్ఛరించాలని, కుల, మత, వర్గ, విచక్షణ లేకుండా, లింగ
భేదము లేకుండా, వేదం నేర్చుకోవాలని స్వామి కోరిక. కనుక
హైదరాబాద్ జిల్లా లో వున్న, కాలేజీలలో, ఈ వేదం శ్రీ సత్య సాయి యూత్ ఎంపవర్మెంట్ సిరీస్ లో భాగంగా వేదం నేర్పాలనే
సదుద్దేశంతో,డాక్టర్ కే అనిల్ కుమార్ సారధ్యములో ఈ
కార్యక్రమము ప్రణాళిక సిద్దమై కార్యరూపము దాల్చుటకు సిద్ధముగా నున్నది. ముందుగా ఈ
వేదమును,త్వరలో
రానున్న, పరీక్షలను, దృష్టిలో
నుంచుకొని, మేధా
సూక్తం తో ప్రారంభిచాలని, వేదం నేర్చుకొని, అందరు, సంపూర్ణ ఆరోగ్యము, పాజిటివ్
నెస్ వుండే విధముగా అందరికోసము
చేసే ప్రార్ధన, అందరు వేదం నేర్చుకొని ప్రార్థిస్తే, త్వరిత గతిన
విశ్వశాంతి చెరుకూరి స్వామికి ఆనందము కలుగును.


No comments:
Post a Comment