Tuesday, October 31, 2023

98th Birthday Celebrations of Bhagawan Sri Sathya Sai Baba: 17th to 23rd November, 2023 at Sivam.

 


ASHRITHA KALPA DUTIES:

8TH 2ND FLOOR RAILING, TILES ETC CLEANING: 

24TH AND 10TH DEC 


11 NOVEMBER, 2023 6 PM  TO 12TH NOVEMBER 6 PM - GLOBAL AKHANDA BHAJAN 

KOTI SAMITHI SLOT ON 12TH SUNDAY 

  • MORNING 6 AM TO 7 AM 

17Th November, 2023: 

Pallaki Seva lead Sri B. Ram Reddy, 9391599919 

Sri Ramu, Srinivas Reddy, Ch. Ravinder Reddy, 

M. Anjaneyulu, 

Pallaki Seva with 16 pallakies. ( on 16th Night only all the pallakies to be kept at Sivam. 

  • on 23rd November, 2023, Radhostavam. 

  • 19th Mahila Day: Sri Sathya Sai Samoohika Vratam by 108 coupules. 
Food will be supplied to Koti Samithi like last year to be distributed at Government Adopted by Koti Samithi. 

to that extent, we have contributed the amount for food and birthday Expenditure at Sivam. 

Food serving Training Programming will be arranged to avoid wastage of food. 


Sunday, October 29, 2023

Balvikas Class 29-10-2023:


  • ఈ రోజు బాలవికాస్ క్లాస్ కి 15 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.. 
  • హనుమాన్ చాలీసా, గణేష్ భజన రివ్యూ : 
  • గురు భజన నేర్పడమైనది. BHAJAN LINK.
  • ఓల్డ్ లెసన్స్ రివ్యూ: 
  • poem  రివ్యూ: 
  • సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు, 

    మానవుని పంచ ప్రాణాలు  మహిని  వెలయు, 

    పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు 

    కాన హృదయాన ప్రేమను గట్టిపరచు 

  • విభూతి మహిమ రివ్యూ 
  • శ్రీ సత్య సాయి బాలవికాస్ బాలలం  SONG LINK 
  • అందరికి బాలవికాస్ మొమెంటోస్ ఎవ్వడమైనది. 









పై తెలిపిన అంశములన్ని తల్లితండ్రులు చూసి పిల్లలను ఎంకరేజ్ చేయగలరు. 


Sunday, October 8, 2023

BALVIKAS CLASS: 8-10-2023

 


8-10-2023

ఈ రోజు బాలవికాస్ తరగతిని, 12-30 నుండి 2 గంటల  వరకు తీసుకోవడం మైనది. గతంలో నేచుకొన్న భజన, పద్యము  రివిజన్ గావించుకుని, ఈ రోజు దసరా పండుగ గూర్చి, కొన్ని విషయములు, మరియు విభూతి మహిమ, పవిత్రత గూర్చి, మిత్రులు శ్రీ తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం గారు, ఆన్లైన్లో వచ్చి, ఏంటో చక్కగా, ఒక కథను తెలుపుతూ, అందరు ఈ రోజు నుండి విభూతి అలంకరించు కొవాలని, ఒక మంచి అలవాటును, వారి మనస్సులకు హత్తుకొనే రీతిలో తెలియ జేశారు. తరువాత ఈ రోజు నుండి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా ను బాలవికాస్ తరగతిలో ప్రవేశ పెట్టుటకు శ్రీకారం చుట్టడమైనది.  అందరు ఏంతో  భక్తితో నేర్చుకొంటున్నారు. 






VIBHUTI MAHIMA LINK. 

chanting link  

ఈ రోజు 4 కొత్త పిల్లలు వచ్చినారు. 



Monday, October 2, 2023

మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు





శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల  సత్య సాయి బాలవికాస్, సెంటర్ లో మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు 

శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల  సత్య సాయి బాలవికాస్, సెంటర్ లో  ఈ రోజు బాల వికాస్ కార్యక్రమములో భాగంగా, గాంధీ గారి గురించి కొన్ని విషయములు,  మన బాలవికాస్ తరగతిలో విద్యార్థులకు బోధించుచు, మహాత్మా గాంధీ 154వ జయంతిని  పురస్కరించుకొని శ్రీ సత్య సాయి బాలవికాస్ విద్యార్థులు  మహాత్మా గాంధీ చిత్రపటానికి గులాబీ పుష్పములు సమర్పించి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువులు, విశ్వేశ్వర శాస్త్రి, ఈ అంశములను తెలిపినారు. 

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. జీవిత భాగస్వామి కస్తూర్బా 

గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి, స్వాతంత్యము సాధించిన  నాయకులలో అగ్రగణ్యులు 

ప్రజలు గాంధీగారిని, మహాత్ముడు, అని, జాతిపిత అని, గౌరవిస్తారు. 

గాంధీజి నమ్మే సిద్దాంతములు, సత్యము, అహింస, సహాయ నిరాకరణ, సత్యాగ్రహము వారి ఆయుధాలు. 

గాంధీ ప్రచురించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్. 

గాంధీ ఆలోచనలపై అత్యధిక ప్రభావము, చూపిన గ్రంధము భగవద్గీత

బ్రిటీషు వారు భారత దేశం నుండి వెడలి పోవాలని 1942 లో క్విట్ ఇండియా ఉద్యమమును ప్రారంభించారు. 

1930 లో ఉప్పు సత్యాగ్రహమును ప్రారంభించారు. 

1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా అతన్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు

  శ్రీమతి రేణుక ఒక పద్యమును నేర్పించారు. 

సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు, 

మానవుని పంచ ప్రాణాలు  మహిని  వెలయు, 

పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు 

కాన హృదయాన ప్రేమను గట్టిపరచు 

మరియు తల్లి యే మొదటి గురువని తెలియ జేసే, "కోకిల వ్రతం"అనే   కథను, విద్యార్థులకు వివరించారు. ఈ కథ ద్వారా గాంధీజీ, వారి అమ్మగారైన పూతిలీబాయి కి తానూ ఎన్నడూ ఎట్టి పరిస్థులలో, అబద్ధము ఆడానని, తెలియజేశారు.  కోటి సమితి విద్యార్థులు కూడా, పుష్పములు సమర్పించి, అదే శక్తిని ప్రసాదించమని ప్రార్ధన సలిపారు. గురువులు నిన్న అనగా 1-10-2023 న నేర్పిన 10 అంశములను, గాంధీజీ చిత్రపటమును గీసి, ఈ పది అంశములు వ్రాసుకొని వచ్చారు. ఈ నాటి జయంతి కార్యక్రములో  సాత్విక , సుప్రియ, అనన్య , సంహిత, అఖిలేశ్వర్ సాయి ప్రసాద్ , బలేశ్వర సాయి ప్రసాద్ , నిహారిక నవలే, ఆశ్రీత్ , తదితరులు పాల్గొన్నారు. 

కార్యక్రమము శాంతి మంత్రముతో ముగిసినది.