Saturday, August 19, 2023

BALVIKAS -KOTI SAMITHI - @ ROYAL PLAZA APARTMENTS., SULTAN BAZAR, HYD.

 ON THE AUSPICIOUS DAY I.E. ON 19-8-2023., KOTI SAMITHI STARTED A NEW BALVIKAS CENTRE AT ROYAL PLAZA APARTMENTS, SULTAN BAZAR, HYDERABAD 

THE CLASSES WILL BE ON EVERY SUNDAY BY 3 PM TO 4PM. 

THE CLASSES WERE INAUGURATED ON 19-8-2023. 






20-8-2023 SUNDAY 

SATURDAY REVISION 

TODAY'S PHOTO


SRI SATHYA SAI SEVA ORGANISATIONS, KOTI SAMITHI, HYDERABAD

BALVIKAS CLASSES AT ROYAL PLAZA APARTMENT


S.

LIST OF CANDIDATES:  On every Sunday 3 PM 4 PM 

 

SNO

NAME

AGE

C/O ATTENDENCE                                                        

 

 August 19    

 

19

20

27

3

10

17

24

1 oct    

8

15

1

Sathvika -  3rd Class HVS High chool

Sruthi – Srinivas 9391288053

8

P

P

 P

 

 

 

 

    

 p

 

2

Ananya  1st HVS Public School

Sruthi – Srinivas 9391288053

7

P

P

 A

 

 

 

 

 p

 p

 

3

Baleswar  3rd Class HVS High School

Ramesh – Anitha Rani 8977240990

8

P

P

 P

 

 

 

 

 p

 p

 

4

Akhileswar- 9th Class HVS High School

Ramesh – Anitha Rani8977240990

14

P

P

 P

 

 

 

 

 p

 p

 

5

Niharika 5th Class HVS High School

Ramesh – Anitha Rani 8977240990

10

P

P

 P

 

 

 

 

 p

p

 

6

Sanhita   4th Class  HVS Public School  Madhavi – Praveen

9248335313

9

P

P

 P

 

 

 

 

 p

 p

 

7

Aashrith 6th Class  HVS Public School  Praveen Madhavi

9959416355 

9248335313

12

P

A

 A

 

 

 

 

 p

 p

 

8

SUPRIYA - Hvs High School.

7416945270 ANITA

12

 

P

 P

 

 

 

 

 p

 p

 

9

KARTHIK  IST CLASS

  1. HVS HIGH SCHOOL
  2. SUREKHA
  3. 93924 99450 

8

 

p

 A

 

 

 

 

 p

 p

 

10

Ritika ist Class HVS H School

Barthha Bai.Chandrakant.

5

 

P

 A

 

 

 

 

 p

 p

 

11

Suparna H VS High School. 7416945270 ANITA

 

 

p

 A

 

 

 

 

 p

 

 

12

 

 

 

 

 

 

 

 

 

 

 

 

13

 

 

 

 

 

 

 

 

 

 

 

 

14

 

 

 

 

 

 

 

 

 

 

 

 

15

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


కార్తీక్, ఆశ్రిత, సంహిత,అనన్య, సాత్విక, వారి మాతృ మూర్తులు, పాల్గొన్నారు. 







27-8-2023 

BHAJAN

Shuklambara Dhara Ganapathi Mantram
Nithyam Nithyam Bhajo Bhajo
Vighna Vinashaka Vishwa Vyapaka
Veera Ganapathi Bhajo Bhajo

https://www.youtube.com/watch?v=MYsb4vVyLeg 



LAST WEEK HOME WORK 



1-10-2023 / 2-10-2023 


"ఈ రోజు బాలవికస్ తరగతిలో, రేపటి రోజు గాంధీ జయంతి అని, గాంధీ గారి గురించి కొన్ని విషయములు మన బాలవికాస్ తరగతిలో విద్యార్థులకు బోధించడమైనది. 
ఆన్లైన్ మాధ్యమములో శ్రీమతి రేణుక గారు కూడా  మహాత్మా గాంధీ 154వ జయంతి నీ పురస్కరించుకొని శ్రీ సత్య సాయి బాలవికాస్ విద్యార్థులు  మహాత్మా గాంధీ చిత్రపటానికి గులాబీ పుష్పములు సమర్పించి, జయంతి వేడుకలను నిర్వహించారు. 
గురువులు, శ్రీమతి రేణుక ఒక పద్యమును, 

సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు, 

మానవుని పంచ ప్రాణాలు  మహిని  వెలయు, 

పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు 

కాన హృదయాన ప్రేమను గట్టిపరచు 

మరియు తల్లి యే మొదటి గురువని తెలియ జేసే, "కోకిల వ్రతం"అనే   కథను, విద్యార్థులకు వివరించారు. ఈ కథ ద్వారా గాంధీజీ, వారి అమ్మగారైన పూతిలీబాయి కి తానూ ఎన్నడూ ఎట్టి పరిస్థులలో, అబద్ధము ఆడానని, తెలియజేశారు.  కోటి సమితి విద్యార్థులు కూడా, పుష్పములు సమర్పించి, అదే శక్తిని ప్రసాదించమని ప్రార్ధన సలిపారు. గురువులు నిన్న అనగా 1-10-2023 న నేర్పిన 10 అంశములను, గాంధీజీ చిత్రపటమును గీసి, ఈ పది అంశములు వ్రాసుకొని వచ్చారు. 


ఈ నాటి జయంతి కార్యక్రములో  సాత్విక , సుప్రియ, అనన్య ,

సంహిత, అఖిలేశ్వర్ సాయి ప్రసాద్ , బలేశ్వర సాయి ప్రసాద్ , 

నిహారిక నవలే, ఆశ్రీత్ , తదితరులు పాల్గొన్నారు. 






మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. జీవిత భాగస్వామి కస్తూర్బా 

గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి, స్వాతంత్యము సాధించిన  నాయకులలో అగ్రగణ్యులు 

ప్రజలు గాంధీగారిని, మహాత్ముడు, అని, జాతిపిత అని, గౌరవిస్తారు. 

గాంధీజి నమ్మే సిద్దాంతములు, సత్యము, అహింస, సహాయ నిరాకరణ, సత్యాగ్రహము వారి ఆయుధాలు. 

గాంధీ ప్రచురించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్. 

గాంధీ ఆలోచనలపై అత్యధిక ప్రభావము, చూపిన గ్రంధము భగవద్గీత

బ్రిటీషు వారు భారత దేశం నుండి వెడలి పోవాలని 1942 లో క్విట్ ఇండియా ఉద్యమమును ప్రారంభించారు. 

1930 లో ఉప్పు సత్యాగ్రహమును ప్రారంభించారు. 

1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా అతన్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు


సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు, 

మానవుని పంచ ప్రాణాలు  మహిని  వెలయు, 

పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు 

కాన హృదయాన ప్రేమను గట్టిపరచు 

---O0O---






No comments:

Post a Comment